ట్రాఫిక్ జరీమానాలపై 30 శాతం డిస్కౌంట్.. పొడిగింపు!
- November 10, 2018రాస్ అల్ ఖైమః:ట్రాఫిక్ జరీమానాలపై 30 శాతం డిస్కౌంట్ గడువుని నవంబర్ 30 వరకు పొగిడిస్తున్నట్లు రస్ అల్ ఖైమా పోలీస్ వర్గాలు వెల్లడించాయి. నవంబర్ 1వ తేదీతో ఈ గడువు వాస్తవానికి ముగిసి వుండాలి. ఈ గడవుని నవంబర్ 30 వరకు పొగిడించారు. రస్ అల్ ఖైమా పోలీస్ జనరల్ కమాండర్ మేజర్ జనరల్ అల్ అబ్దుల్లా బిన్ అల్వాన్ అల్ నౌమి ఈ విషయాన్ని వెల్లడించారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - స్ట్రేటజీ మరియు, ట్రాఫిక్ ఉల్లంఘనలపై అవగాహన, పౌరుల పట్ల సానుకూలత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారుఏ అల్ నౌమి. 81 రోజుల క్రితం అతి వేగం కారణంగా టిక్కెట్స్ పొందినవారు, ఈ డిస్కౌంట్కి అర్హులని అల్ నౌమి పేర్కొన్నారు. మోటరిస్టులపై బర్డెన్ తగ్గించడం ద్వారా వారిలో ఆనందాన్ని కలిగించడమే తమ ఉద్దేశ్యమని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
- వాయిస్ అసిస్టెంట్లతో పొంచి ఉన్న ప్రమాదాలు
- ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం PM E-DRIVE పథకం ప్రారంభం
- ఇజ్రాయెల్ పై 140 మిస్సైల్స్ ప్రయోగించిన హిజ్బుల్లా
- ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్కు రిలీఫ్
- మెగాస్టార్ చిరంజీవికి మరో జాతీయ పురస్కారం
- అల్ బురైమిలో డ్రగ్స్.. ప్రవాసుడు అరెస్టు..!!
- నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్ ప్రారంభించిన కింగ్ సల్మాన్..!
- యూఏఈ నివాసితులు జీవితాన్ని మార్చేసిన వీసా క్షమాభిక్ష..!!
- చెల్లింపు లింక్ల కోసం కొత్త స్క్రీన్.. కువైట్ సెంట్రల్ బ్యాంక్..!!