దుబాయ్ లో 'దీపావళి ధూమ్ ధామ్'
- November 11, 2018దుబాయ్:దీపావళి సంబరాలను 'దీపావళి ధూమ్ ధామ్' పేరిట దుబాయ్ లోని 'అల్ కూస్' లోని ‘Dulsco Arena' లో గల్ఫ్ ప్రవాసియ సంక్షేమ ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా TPCC కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా, మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, మధు యాష్కీ, గల్ఫ్ కన్వీనర్ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం తమ మానిఫెస్టోలో చేర్చిన 'తెలంగాణ గల్ఫ్ పాలసీ' ను గల్ఫ్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించి, TRS ప్రభుత్వం గల్ఫ్ సోదరులను ఆదుకోవడంలో విఫలమైందని, కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ సోదరులని దృష్టిలో పెట్టుకొని ఈ పాలసీని రూపొందించిందని వివరించారు.జీవన్ రెడ్డి మాట్లాడుతూ, గల్ఫ్ బిడ్డల క్షేమమే కాంగ్రెస్ ప్రధమ బాధ్యత అని అన్నారు.ఈ కార్యక్రమానికి ఆసమ్ ఈవెంట్స్ వారు మరియు ఎస్.వి రెడ్డి,సుమంత్ రెడ్డి మంద తగిన ఏర్పాట్లు చేసారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!