వెదర్ రిపోర్ట్: తగ్గనున్న ఉష్ణోగ్రతలు, వర్షం కురిసే అవకాశం
- November 17, 2018యూఏఈలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం వుందని నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ (ఎన్సిఎం) పేర్కొంది. ఉష్ణోగ్రతలు సైతం తగ్గుముఖం పట్టనున్నట్లు ఎన్సిఎం వెల్లడించింది. దేశంలో అక్కడక్కడా ఆకాశం మేఘావృతమయి వుంటుంది. ఆహ్లాకరమైన గాలులు సాయంత్రం సమయాల్లో సరికొత్త అనుబూతిని ఇస్తాయి. అయితే గాలుల తీవ్రత కారణంగా కొన్ని ప్రాంతాల్లో డస్ట్ బ్లో అయ్యే అవకాశం వుంది. అత్యధిక ఉష్ణోగ్రత శుక్రవారం 36.5గా నమోదయ్యింది. సముద్రం ఓ మోస్తరు రఫ్గా వుంటుంది. సాయంత్రానికి రఫ్నెస్ పెరుగుతుంది. రాత్రి వేళల్లో ఇంకా ఎక్కువ రఫ్గా వుంటుందని ఎన్సిఎం పేర్కొంది.
తాజా వార్తలు
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత
- తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
- తెలంగాణ: వడదెబ్బకు ఐదుగురు మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త
- తెలంగాణలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ.. ఏర్పాట్లు పూర్తి