ఇండియన్ సోషల్ రిఫార్మర్కి బహ్రెయిన్లో ఘన నివాళి
- November 20, 2018అలిగర్ ముస్లిం యూనివర్సిటీ అల్యూమినీ అసోసియేషన్ బహ్రెయిన్ (ఎఎమ్యుఎఎబి), తమ ఫౌండర్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 201వ జయంతి వేడుకల్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి 275 మంది హాజరయ్యారు. ఎఎంయు అల్యుమినీ - బహ్రెయిన్లో ఇప్పటిదాకా ఇదే అతి పెద్ద గ్యాదరింగ్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ పాటించిన విలువలు నేటి సమాజానికి ఎంతో ఉపయోగకరంగా వున్నాయని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు. షురా మెంబర్ డాక్టర్ ఫాతెమా అబ్దుల్జబ్బార్ అలకూహెజి, అనుభవవ్ సిన్హా తదిత ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎఎమ్యుఎఎబి జనరల్ సెక్రెటరీ డాక్టర్ షరిక్ అహ్మద్ మాట్లాడుతూ, గ్రేట్ స్కాలర్, విజనరీ, సోషల్ రిఫార్మర్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ని స్మరించుకోవడం గొప్ప విషయమని అన్నారు.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం