మధ్యలో బడి మానేసినా మళ్లీ చదువుకునే అవకాశం.. ఇలా..
- December 15, 2018అప్పుడు చదువుకోలేదు.. ఇప్పుడు చదువుకోవాలని ఉంది.. అందుకు ఏం చేయాలి.. ఎవర్ని కలవాలి.. చదువుకోవాలన్న నా కోరిక ఎలా తీరుతుంది.. అలాంటి వారికోసమే తెలంగాణా ప్రభుత్వం ఓ మంచి అవకాశాన్ని ఇస్తుంది.. ఖచ్చితంగా ఉపయోగించుకుంటే మీరూ చదువుకున్న వారి లిస్ట్లో చేరిపోతారు.. మరో నలుగురికి మార్గదర్శకులుగా నిలుస్తారు..
ఇంకెందుకాలస్యం ఈ రోజు నుంచే దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.. ఈ నెల 29 లోపు అప్లై చేసుకోవాలని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. మధ్యలో బడి మానేసినవారు, దూర విద్యావిధానం ద్వారా చదువుకోవాలనుకునేవారికి ఈ విధానంలో అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు.
మీసేవా, టీఎస్ ఆన్లైన్, ఏపీ ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను పంపాలని సూచించారు. మరిన్ని ఇతర వివరాలకు వెబ్సైట్ www.telanganaopenschool.org ని చూడవచ్చు.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం