జనవరి నుండి ష్రింపింగ్పై బ్యాన్
- December 17, 2018కువైట్ సిటీ: డైరెక్టర్ ఆఫ& ది పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చర్ ఎఫైర్స్ అండ్ ఫిష్ రిసోర్సెస్ షేక్ మొహమ్మద్ అల్ యూసఫ్, ష్రింప్ ఫిషింగ్పై బ్యాన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. జనవరి 1 నుంచి ఈ బ్యాన్ అమల్లోకి వస్తుంది. కువైటీ ట్రాలర్స్, ఇంటర్నేషనల్ వాటర్స్లోనూ ష్రింప్ ఫిషింగ్ చేయకూడదు. ఈ సమయంలో ష్రింప్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా నిషిధం. జులై 31తో ఈ బ్యాన్ ముగుస్తుంది. అయితే తాజా మరియు ఫ్రోజెన్ ష్రింప్స్ని షువైఖ్ పోర్ట్ ద్వారా ఇంపోర్ట్ చేసుకోవడానికి మాత్రం అనుమతి వుంది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన