మద్యం సేవించి, పెట్రోల్ స్టేషన్ని ఢీకొట్టిన డ్రైవర్
- December 18, 2018కువైట్ సిటీ: మద్యం సేవించిన ఓ వ్యక్తి, వాహనం నడుపుతూ పెట్రోల్ స్టేషన్లోకి దూసుకెళ్ళిన ఘటనలో పెట్రోల్ స్టేషన్ కొంతమేర ధ్వంసమయ్యింది. ఈ ఘటనలో నిందితుడ్ని భారతదేశానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిందితుడు, ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా, అక్కడున్నవారు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడి కారులో ఆల్కహాల్ని అలాగే ఓ గ్లాస్తోపాటుగా ఐస్ క్యూబ్స్నీ పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, తదుపరి విచారణ చేపట్టనున్నారు.
తాజా వార్తలు
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం