ఇడుపులపాయలో వైఎస్ఆర్కు విజయమ్మ నివాళి
- December 24, 2018కడప:వైసిపి అధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ సోమవారం ఉదయం ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విజయమ్మ మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. యేసు క్రీస్తు సిలువలో బలియాగమై సమస్త సఅష్టికి ప్రేమానురాగాలు పంచారని, యేసు కృప వైఎస్ అభిమానులకు, జగన్ అభిమానులందరికీ కలగాలని కోరారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్