టెర్రర్ కేసు నిందితుడికి 15 ఏళ్ళ జైలు
- January 07, 2019బహ్రెయిన్: ఫస్ట్ హై అప్పీలేట్ క్రిమినల్ కోర్టు టెర్ర్ కేసులో బహ్రెయినీ నిందితుడికి 15 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. నిందితుడు, పోలీస్ అధికారులపై దాడికి దిగినట్లు విచారణలో నిరూపితమయ్యింది. మరికొందరితో కలిసి నిందితుడు ఈ దాడికి పాల్పడ్డాడు. మాల్టోవ్ కాక్టెయిల్స్, ఇతర పేలుడు పదార్థాలతో నిందితుడు దాడి చేసినట్లు విచారణ సందర్భంగా పోలీసులు నిర్ధారించారు. ఈ దాడిలోఓ పోలీస్ అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. కేసులో తొలి నిందితుడు, మరికొందరు సభ్యుల్ని చేర్చుకుని టెర్రర్ గ్రూప్ నిర్వహిస్తున్నట్లు ప్రాసిక్యూటర్స్ పేర్కొన్నారు. నిందితులందరిపైనా టెర్రర్ కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి