ఒమన్లో 40 డెంగ్యూ ఫీవర్ కేసుల నమోదు
- January 07, 2019
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ - డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ డాక్టర& సైఫ్ అల్ అబ్రి మాట్లాడుతూ, డెంగ్యూ కేసులు 40 వరకు నమోదయినట్లు చెప్పారు. డెంగ్యూ ప్రమాదకరమైనది కావడంతో, తగిన చర్యలు చేపట్టామనీ, యాంటీ మస్క్యిటో క్యాంపెయిన్ మస్కట్ గవర్నరేట్ పరిధిలో జరుగుతోందని తెలిపారాయన. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, జనవరి 8 నుంచి 21 వరకు మస్కట్ వ్యాప్తంగా డెంగ్యూ కారక దోమల నివారణ కోసం కఠినమైన చర్యలు చేపట్టేందుకు భారీ క్యాంపెయిన్ని చేపడుతోంది. రోజుకి 4,200 ఇళ్ళ చొప్పున దోమల నివారణ కోసం చర్యల్ని ఈ క్యాంపెయిన్లో చేపడతారు. సీబ్, బౌషర్, ముట్రా ప్రాంతాల్లో వీటిని నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!