ఒమన్లో 40 డెంగ్యూ ఫీవర్ కేసుల నమోదు
- January 07, 2019
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ - డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ డాక్టర& సైఫ్ అల్ అబ్రి మాట్లాడుతూ, డెంగ్యూ కేసులు 40 వరకు నమోదయినట్లు చెప్పారు. డెంగ్యూ ప్రమాదకరమైనది కావడంతో, తగిన చర్యలు చేపట్టామనీ, యాంటీ మస్క్యిటో క్యాంపెయిన్ మస్కట్ గవర్నరేట్ పరిధిలో జరుగుతోందని తెలిపారాయన. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, జనవరి 8 నుంచి 21 వరకు మస్కట్ వ్యాప్తంగా డెంగ్యూ కారక దోమల నివారణ కోసం కఠినమైన చర్యలు చేపట్టేందుకు భారీ క్యాంపెయిన్ని చేపడుతోంది. రోజుకి 4,200 ఇళ్ళ చొప్పున దోమల నివారణ కోసం చర్యల్ని ఈ క్యాంపెయిన్లో చేపడతారు. సీబ్, బౌషర్, ముట్రా ప్రాంతాల్లో వీటిని నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







