41 మంది అక్రమ వలస కార్మికుల అరెస్ట్
- January 16, 2019మస్కట్: 41 మంది అక్రమ వలస కార్మికుల్ని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ అధికారులు పేర్కొన్నారు. అష్ షర్కియా నార్త్ గవర్నరేట్ పరిధిలో ఈ అరెస్టులు జరిగాయి. లేబర్ చట్టాన్ని ఉల్లంఘించినందున వీరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వివరించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మేన్ పవర్ - నార్త్ షర్కియా, జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ తనిఖీలు నిర్వహించి, 41 మంది కార్మికుల్ని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఓ ప్రకటనలో తెలియజేసింది.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్