యాంటీ ఎలక్ట్రోరల్ ట్వీట్స్: బహ్రెయినీకి జైలు
- January 17, 2019థర్డ్ లోవర్ క్రిమినల్ కోర్టు, ఓ బహ్రెయినీ వ్యక్తికి జైలు నెలరోజులపాటు శిక్ష విధించింది. దాంతోపాటుగా అతనికి 500 బహ్రెయినీ దినార్స్ జరీమానా ఖరారు చేసింది న్యాయస్థానం. అయితే జైలు శిక్షను సోషల్ సర్వీస్తో రీప్లేస్ చేయడానికి అవకాశం కూడా కన్యాయస్థానం కల్పించింది. నిందితుడు, సోషల్ మీడియా వేదికగా యాంటీ ఎలక్ట్రోల్ ట్వీట్స్ చేసినట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. ఇంటీరియర్ మినిస్ట్రీ - ఎలక్ట్రానిక్ క్రైమ్స్ డిపార్ట్మెంట్ ఈ మేరకు నిందితుడిపై ఫిర్యాదు చేసింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ మరియు మునిసిపల్ ఎన్నికల్ని బాయ్కాట్ చేయాల్సిందిగా సోషల్ మీడియా వేదికగా నిందితుడు పిలుపునిచ్చాడు.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం