ఘనంగా ఇళయరాజా@75
- February 03, 2019మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇళయరాజా 75 పేరుతో కార్యక్రమాన్నినిర్వహించింది..చెన్నైలోని వైఎంసీఏ మైదానంలో జరిగినఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఇళయరాజా సంగీత విభావరి నిర్వహించారు.. ఆయన స్వర పరిచిన అనేక పాటలను ఈ సందర్భంగా పలువురు గాయనీ, గాయకులు ఆలపించారు.. అనంతరం సినీ పరిశ్రమ తరఫున ఇళయరాజాను సత్కరించి, బంగారంతో చేసిన వయోలిన్ను బహుకరించి తమ అభిమానం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎ ఆర్ రెహ్మాన్ తో సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్