'GHMC' మేయర్గా మూడేళ్లు దిగ్విజయంగా పూర్తిచేసుకున్న బొంతు రామ్మోహన్
- February 11, 2019హైదరాబాద్:నగర మేయర్గా మూడేళ్లు దిగ్విజయంగా పూర్తిచేసుకున్న నగర మేయర్ బొంతు రామ్మోహన్ను జీహెచ్ఎంసీకి చెందిన పలువురు ఉన్నతాధికారులు అభినందించారు. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ జయరాజ్ కెనడి, జోనల్ కమిషనర్లు రఘుప్రసాద్, ఎస్. శ్రీనివాస్రెడ్డి, బి.శ్రీనివాస్రెడ్డి, శంకరయ్య, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్రెడ్డి, ప్లానింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు,వెంకట్(పి.ఎస్),కిషోర్(పి.ఎస్), సీపీఆర్ఓ వెంకటరమణలతో పాటు పలువురు ఉన్నతాధికారులు మేయర్, డిప్యూటి మేయర్లను కలిసి అభినందించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!