లండన్: పాక్ హైకమిషన్ ఆఫీసు ఎదుట భారతీయుల నిరసన
- February 17, 2019బ్రిటన్: లండన్ మహానగరం నిరసనలతో మారుమ్రోగింది. జమ్ముకశ్మీర్ పుల్వామాలో జవాన్లపై ఉగ్రదాడికి నిరసనగా బ్రిటన్ భారతీయులు రోడ్డెక్కారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లండన్లో పాక్ హై కమిషన్ కార్యాలయం దగ్గర ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కొందరు మౌన ప్రదర్శన కూడా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎక్కువ మంది తెలుగువారు పాల్గొనడం విశేషం.భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. పాకిస్తాన్ను టెర్రరిస్టు దేశంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం