కన్నూర్ నుంచి మస్కట్కి సేవలు ప్రారంభించిన గో-ఎయిర్
- March 02, 2019మస్కట్: భారతదేశానికి చెందిన గో-ఎయిర్, కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మస్కట్కి విమాన సర్వీసుల్ని ప్రారంభించింది. కన్నూర్ నుంచి మస్కట్కి వారంలో మూడు విమానాల్ని నడిపేందుకు గో-ఎయిర్ సన్నాహాలు చేసినట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి. గో-ఎయిర్ సేవలు ప్రారంభమవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఒమన్ ఎయిర్ పోర్ట్స్, గో ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కుటుంబంలో చేరడం ఆనందంగా వుందని చెప్పారు. మార్చి 1న మస్కట్ విమానాశ్రయానికి గో-ఎయిర్ విమానం చేరుకుందని అధికారులు తెలిపారు. కన్నూర్ నుంచి మస్కట్కి, మస్కట్ నుంచి న్నూర్కి వారంలో మూడుసార్లు విమానాలు తిరగనున్నాయి.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన