ఏ.పి:తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థులు వీరే..
- March 08, 2019ఏ.పి:తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీలుగా పోటీచేసే అభ్యర్ధులు దాదాపు ఖరారయ్యారు. ఇప్పటికే అభ్యర్ధుల పేర్లపై అధినేత ఓ నిర్ణయానికి వచ్చారు. ఆయా నేతలకు సంకేతాలు కూడా ఇచ్చారు. ప్రచారం కూడా చేసుకుంటున్నారు కొందరు నాయకులు. అయితే అరడజను సీట్లలో మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పార్టీలో చేరికలు, సీనియర్ల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత వారిపై స్పష్టత రానుంది.
శ్రీకాకుళం – కింజరాపు రామ్మోహన్ నాయుడు
విజయనగరం – అశోకగజపతి రాజు
అరకు – కిషోర్ చంద్రదేవ్
అనకాపల్లి – కొణతాల రామకృష్ణ లేదా ఆనంద్
విశాఖపట్నం – భరత్
కాకినాడ – చలమలశెట్టి సునీల్
అమలాపురం – హరీష్ ( బాలయోగి కుమారుడు)
రాజమండ్రి – బొడ్డు భాస్కర రామారావు లేదా గన్ని కృష్ణ
ఏలూరు – మాగంటి బాబు
నర్పాపురం – కొత్తపల్లి సుబ్బారాయుడు లేదా సీతా మహాలక్ష్మి
బందరు – కొనకళ్ల నారాయణ లేదా మరొకరు
విజయవాడ – కేశినేని నాని
గుంటూరు – గల్లా జయదేవ్
బాపట్ల – మల్యాద్రి లేదా కొత్త అభ్యర్ధి
నర్సారావుపేట – లగడపాటి రాజగోపాల్
ఒంగోలు – మాగుంట శ్రీనివాసులు అనాసక్తి కొత్తవారికి అవకాశం? మాజీ డీజీపీ పేరు?
నెల్లూరు – పెండింగ్
తిరుపతి – జూపూ డి ప్రభాకర్ రావు
చిత్తూరు – శివప్రసాద్
కడప – ఆదినారాయణ రెడ్డి
రాజంపేట – డి.కె.శ్రీనివాస్ లేదా బలిజ వర్గానికి చెందిన నాయకుడు
అనంతపురం – జేసీ దివాకర్ రెడ్డి లేదా వారసుడు పవన్
హిందూపురం – నిమ్మల కిష్టప్ప
నంద్యాల – శివానందరెడ్డి లేదా ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి
కర్నూలు – కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్