కొనసాగుతున్న ‘మా’ ఎన్నికలు..
- March 10, 2019మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు కొనసాగుతున్నాయి.. ఆదివారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మరోసారి పోటీ చేస్తున్నారు. ఆయనపై నరేష్ పోటీకి దిగారు. సాయంత్రం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాత్రి 8 గంటలకల్లా తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అసోసియేషన్ లో మొత్తం 800 మంది వరకు సభ్యులు ఉన్నారు. ఇప్పటికే నరేష్ , శివాజీరాజా, జీవిత రాజశేఖర్ దంపతులు, సాయిధరమ్ తేజ్ , పృథ్వి , జేడీ చక్రవర్తి, హీరోయిన్ రవళి , పరుచూరి గోపాల కృష్ణ, ఉత్తేజ్ , నాగిరెడ్డి, కృష్ణుడు, కరాటే కళ్యాణి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి