బిఎసిఎ ప్రెసిడెంట్కి అరుదైన గౌరవం
- March 11, 2019ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్కెట్ ఫెయిర్ ఐటిబి బెర్లిన్లో భాగంగా అరబ్ హెరిటేజ్ పర్సనాలిటీ 2019 పురస్కారాన్ని షేకా మై బింట్ మొహమ్మద్ అల్ ఖలీఫా గెల్చుకున్నారు. అరబ్ సెంటర్ ఫర్ టూరిజం మీడియా (ఎసిటిఎం) ఈ ప్రెస్టీజియస్ అవార్డ్ని అందజేసింది. మినిస్టర్స్ ఆఫ్ టూరిజం అలాగే అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొన్న ఈవెంట్లో ఎసిటిఎం ప్రెసిడెంట్ డాక్టర్ సుల్తాన్ అల్ యహ్యాయ్ ఈ అవార్డుని ప్రకటించారు.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం