మిడిల్ ఈస్ట్లో అతి పెద్ద అక్వేరియం త్వరలో ప్రారంభం
- March 14, 2019మస్కట్: మిడిల్ ఈస్ట్లో అతి పెద్దదైన అక్వేరియం వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఒమన్ ఆక్వేరియం ప్రిల్ 15న మాల్ ఆఫ్ మస్కట్ వద్ద ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు. మాల్ ఆఫ్ మస్కట్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, 15న ప్రారంభోత్సవానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. సుల్తానేట్లో తొలి పబ్లిక్ అక్వేరియం ఇదేననీ, మిడిల్ ఈస్ట్లో ఇదే అతిపెద్ద ఆక్వేరియం అనీ అధికారులు చెబుతున్నారు. మాల్ ఆఫ్ మస్కట్కి ఈ ఒమన్ ఆక్వేరియం మెయిన్ హైలైట్ కానుంది. 8000 చదరపు మీటర్ల వైశాల్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. మూడు ఫ్లోర్స్తో, డెమీ టన్నెల్తో దీన్ని ఏర్పాటు చేశారు. 30,000 మెరైన్ యానిమల్స్, 1000 రకాలైన చేపలతో అక్వేరియంని రూపొందించారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్