లేబర్ చట్టం ఉల్లంఘన: సుమారు 900 మంది అరెస్ట్
- March 18, 2019మస్కట్: ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించిన వివరాల ప్రకారం 880 మంది వలసదారుల్ని లేబర్ చట్టం ఉల్లంఘనకు పాల్పడినందుకుగాను అరెస్ట్ చేయడం జరిగింది. 410 మందిని డిపోర్టేషన్ కూడా చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించింది. మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, ఇతర గవర్నమెంట్ అథారిటీస్తో కలిసి నిర్వహించిన తనిఖీల్లో ఈ ఉల్లంఘనలు బయటపడ్డాయి. మార్చి 10 నుంచి 16 మధ్య అరెస్టులు జరిగినట్లు అధికారులు తెలిపారు. 303 మంది తమ ఉద్యోగాల్ని వదిలేయగా, 410 మంది ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు. 166 మంది వద్ద సరైన డాక్యుమెంట్స్ లేవు. 619 వర్కర్స్ కమర్షియల్ సేల్స్ వర్క్ చేస్తుండగా, 85 మంది అగ్రికల్చర్లో పనిచేస్తున్నారు. 176 మంది డొమెస్టిక్ వర్కర్స్. క్యాపిటల్ మస్కట్లో అత్యధిక అరెస్టులు 626 జరిగాయి.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..