భారీ అగ్ని ప్రమాదం.. 2వేల లగ్జరీ కార్లు దగ్థం..
- March 22, 2019ఫ్రాన్స్ తీర సమీపంలోని మధ్యధరా సముద్రంలో ఓ కార్గో నౌక ప్రమాదానికి గురైంది. సముద్రంలో ప్రయాణిస్తున్న నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో షిప్ మొత్తం మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ఇందులో 37 లగ్జరీ పోర్షే కార్లతో సహా ఆడీ తదితర కంపెనీలకు చెందిన 2000 కార్లు ప్రమాదంలో అగ్ని ఆహుతయ్యాయి. ఒక్కో కారు విలువ 2 కోట్లపైనే ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ