రియాద్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్కి పోటెత్తిన సందర్శకులు
- March 23, 2019రియాద్లో జరుగుతున్న అంతర్జాతీయ బుక్ ఫెయిర్కి ఈ వీకెండ్లో సందర్శకులు పోటెత్తారు. చిన్న పిల్లలు, పెద్దలు ఈ ఫెస్టివల్లో భాగం పంచుకున్నారు. మార్చి 13 నుంచి మార్చి 23 వరకు రియాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సూపర్ వైజర్ సుల్తాన్ అల్ తుబైతి మాట్లాడుతూ, ఈవెంట్ చాలా పెద్ద సక్సస్ అయ్యిందనీ, పెద్ద సంఖ్యలో పుస్తకాలతోపాటు, వర్క్ షాప్స్ నిర్వహణ, ప్లేస్, సౌదీ ఫిలింస్ ఇతర కల్చరల్ ఈవెంట్స్ సందర్శకుల్ని ఆకట్టుకున్నాయని తెలిపారు. 200కి పైగా ఈవెంట్స్ నిర్వహించారు. వీటిని కింగ్ అబ్దుల్ అజీస్ సెంటర్ ఫర్ వరల్డ్ కల్చర్ నిర్వహించింది.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్