ట్రాఫిక్ యాక్సిడెంట్స్: 3 నెలల్లో 70 మంది మృతి
- March 23, 2019కువైట్: మూడు నెలల్లో 70 మంది కువైటీలు, అలాగే వలసదారులు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ జనరల్ డిపార్ట్మెంట్ స్టాటిస్టిక్స్ ఈ విషయాన్ని వెల్లడించాయి. మృతి చెందిన 70 మందిలో వలసదారులు, పౌరులు వున్నారు. ఎక్కువగా యువత రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. ఈ ఏడాది మొదటి రోజు నుంచి మార్చి 20 వరకు లెక్కల్లో ఈ వాస్తవాలు వెల్లడయ్యాయి. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ రూల్స్ని పాటించకపోవడం వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరిగాయని అధికారులు అంటున్నారు.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం