'పీఎం కిసాన్' రెండోవిడత ఆర్థికసాయం!
- March 24, 2019న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రెండో విడత నగదు బదిలీ ఏప్రిల్ 1 నుంచి జరగనున్నట్లు తెలుస్తోంది. మార్చి 10న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ముందే ఈ పథకం కింద 4.74 కోట్ల మంది చిన్న,సన్నకారు రైతులను ఎంపిక చేశారు. ఇప్పటికే 2.74 కోట్ల మంది ఖాతాల్లో తొలివిడతగా రూ.2000 చొప్పున జమచేశారు. మిగతావారి ఖాతాల్లోనూ ఈనెలాఖరులోగా నగదు జమ చేసేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈప్రక్రియను కొనసాగించేందుకు ఈసీ నుంచీ అనుమతులొచ్చినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ పథకం ద్వారా అత్యధిక సంఖ్యలో రైతులు లబ్ధిపొందుతున్న తొలి 3 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా ఉన్నాయి.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం