పిడుగుపాటుకి 20 మిలియన్ దిర్హామ్ల విలువైన పక్షుల మృతి
- March 25, 2019అత్యం అరుదైన 50 పక్షులు పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయాయి. అల్ దఫ్రా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అబుదాబీలోని అల్ దఫ్రాలోగల ఓ ఫామ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫామ్ ఓనర్ ఖల్ఫాన్ బిన్ బుట్టి అల్ కుబైసి మాట్లాడుతూ, ఫామ్లోని పక్షులు పలు కాంపిటీషన్లలో ఎన్నో బహుమతులు గెల్చుకున్నాయనీ, అవి తనకు వెల కట్టలేని ఆస్తి అని చెప్పారు. వీటిల్లో ఓ పక్షి ఖరీదు 10 మిలియన్ దిర్హామ్లకు పైనే వుంటుంది. బలమైన పిడుగు కారణంగా ఫామ్ మొత్తం తగలబడిపోయింది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన