గాజాలో ఇజ్రాయిలీ దళాల కాల్పులు
- April 28, 2019గాజా:గాజా స్ట్రిప్లో శుక్రవారం ఇజ్రాయిలీ దళాలు జరిపిన కాల్పుల్లో 60 మంది గాయపడినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రతివారాంతంలో జరిగే గ్రేమ్ మార్చ్ ఆఫ్ రిటర్న్ ర్యాలీల్లో భాగంగానే శుక్రవారం కూడా పాలస్తీనీయులు ప్రదర్శన నిర్వహించగా, ఇజ్రాయిలీ దళాలు అడ్డుకున్నాయి. గాజాలో పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి అష్రఫ్ అల్ ఖద్రా మాట్లాడుతూ, ఇజ్రాయిలీ దళాల కాల్పుల్లో గాయపడిన 60 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వీరిలో 19 మంది చిన్నారులు కూడా వున్నారని తెలిపారు. గాజా స్ట్రిప్లో పాలస్తీ నీయులు వరుసగా56 వారం ఈ నిరసన ర్యాలీ నిర్వహించారు.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..