గాజాలో ఇజ్రాయిలీ దళాల కాల్పులు
- April 28, 2019గాజా:గాజా స్ట్రిప్లో శుక్రవారం ఇజ్రాయిలీ దళాలు జరిపిన కాల్పుల్లో 60 మంది గాయపడినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రతివారాంతంలో జరిగే గ్రేమ్ మార్చ్ ఆఫ్ రిటర్న్ ర్యాలీల్లో భాగంగానే శుక్రవారం కూడా పాలస్తీనీయులు ప్రదర్శన నిర్వహించగా, ఇజ్రాయిలీ దళాలు అడ్డుకున్నాయి. గాజాలో పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి అష్రఫ్ అల్ ఖద్రా మాట్లాడుతూ, ఇజ్రాయిలీ దళాల కాల్పుల్లో గాయపడిన 60 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వీరిలో 19 మంది చిన్నారులు కూడా వున్నారని తెలిపారు. గాజా స్ట్రిప్లో పాలస్తీ నీయులు వరుసగా56 వారం ఈ నిరసన ర్యాలీ నిర్వహించారు.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం