విజయవాడ లో మహర్షి విజయోత్సవం
- May 20, 2019మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమా విజయోత్సవం విజయవాడలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకేంద్రుడు కె రాఘ వేంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిత్ర బృందమంతా పాల్గొన్న ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు మాట్లాడుతూ.మహేష్ విజయాలు చూసి కృష్ణ గారు ఎంతో సంతోషిస్తూ ఉంటారు. మహేష్ను తెరకు పరిచయం చేసి నందుకు నేనూ ఎంతో గర్విస్తున్నాను. ఈ చిత్రంలో రిషిగా మహేష్ ప్రయా ణం బాగుంది. రైతు బాగుండాలని చెప్పే అంశం ఆకట్టుకుంది. మే 9ని మహర్షి డేగా ప్రకటించాలి. అన్నారు. మహేష్ బాబు మాట్లా డుతూ.నేను స్టార్ హీరో అవుతానని తొలి చిత్రం అప్పు డే రాఘవేంద్రరావు గారు చెప్పారు. మంచి సినిమాతో నాకు కెరీర్ను ఇచ్చారాయాన. మహర్షి సినిమా చిత్రీకరణ ప్రారంభించినప్పుడే ఇది మరో పోకిరి అవుతుందని ఆశించాను. మంచి సినిమా చేస్తే అభిమానులు ఎంత సహకరిస్తారో నాకు తెలుసు. ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. అని అన్నారు.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం