ఆకస్మిక వరదల్లో ఓ కుటుంబం గల్లంతు
- May 20, 2019ఒమన్లో భారీ వర్షాల కారణంగా చోటు చేసుకున్న ఆకస్మిక వరదల్లో ఓ కుటుంబం గల్లంతయ్యింది. వారు ప్రయాణిస్తున్న కారు వరదలో కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. వారంతా భారతదేశానికి చెందినవారని అధికారులు అంటున్నారు. వాడి బని ఖాలిద్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 28 రోజుల పసికందు కూడా గల్లంతవడం గమనార్హం. రెస్క్యూ టీమ్స్, వారు ప్రయాణిస్తున్న వాహనానికి సంబంధించిన శకలాల్ని కనుగొన్నప్పటికీ, బాధిత కుటుంబం ఆచూకీ మాత్రం తెలుసుకోలేకపోయారు. సర్దార్ ఫజల్ అహ్మద్ అనే వ్యక్తికి చెందిన కుటుంబం ఈ వరదల్లో గల్లంతయ్యింది. వరదల సమయంలో తాను ఎలాగో ఓ చెట్టుని పట్టుకుని ప్రాణాలు నిలుపుకున్నట్లు తెలిపారాయన.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్