జోఖా అల్ హార్తికి మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్
- May 22, 2019మస్కట్:ఒమనీ రైటర్ జోఖా అల్ హార్తి, ప్రతిష్టాత్మక మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ దక్కింది. ఈ మేరకు అవార్డ్ కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. అల్ హార్తి, 25,000 ఒమన్ రియాల్స్ ఈ సందర్భంగా గెల్చుకున్నారు. ఈ ప్రైజ్ని ఆమె తన ట్రాన్స్లేటర్ అమెరికన్ అకడమిక్ మరిలిన్ బూత్తో పంచుకున్నారు. సెలెస్టియల్ బాడీస్ అనే నవలకుగాను అల్ హార్తి ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ముగ్గురు ఒమనీ సిస్టర్స్కి సంబంధించిన ఎమోషనల్ కథ ఇది.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్