ఓపెన్ ఏరియాస్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వర్క్ బ్యాన్
- May 27, 2019కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ (పిఎఎం), జూన్ 1 నుంచి ఆగస్ట్ 31 వరకు పని గంటలకు సంబంధించి మిడ్ డే బ్రేక్ విధానాన్ని అమలు చేయనున్నారు. అత్యంత తీవ్రంగా ఉష్ణోగ్రతలు మారుతున్న నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్ ఏరియాస్లో కార్మికులు పని చేయకుండా ఈ మిడ్ డే బ్రేక్ విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. యజమానులు మిడ్ డే బ్రేక్ని ఖచ్చితంగా అమలు చేయాలనీ, లేనిపక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- పోలింగ్ రోజు భారీ వర్ష సూచన..అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్
- భారత యాత్రికులను స్వాగతించిన సౌదీ మంత్రి
- కారు మరమ్మతుల కోసం 2 నెలల నిరీక్షణ..!
- నకిలీ వస్తువుల విక్రయం కేసు.. వ్యాపారి నిర్దోషి
- బిగ్ టికెట్ రాఫిల్.. తదుపరి డ్రా జూన్ 3న
- నకిలీ వెబ్సైట్ల గురించి PACI హెచ్చరిక
- ఇండియాలో చిక్కుకుపోయిన ఒమన్ వాసులు..!
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
- ఎయిరిండియా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు..
- జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్దొద్దు: కోర్టును కోరిన సీబీఐ