ఈద్ ఈవెంట్స్లో పాల్గొన్న 3.5 మిలియన్ ప్రజలు
- June 12, 2019రియాద్: మినిస్ట్రీ ఆఫ్ మున్సిపల్ అండ్ రూరల్ ఎఫైర్స్ నిర్వహించిన ఈద్ అల్ ఫితర్ కార్యక్రమాల్లో 3.5 మిలియన్ ప్రజలు పాల్గొన్నారు. మినిస్ట్రీ మొత్తం 991 కార్యక్రమాల్ని కింగ్డమ్ వ్యాప్తంగా నిర్వహించడమే కాదు, 136,739 బహుమతుల్ని కూడా విజిటర్స్, ప్రత్యేకించి పిల్లలకు అందించడం జరిగింది. గార్డెన్స్, పబ్లిక్ పార్క్స్, స్క్వేర్స్ మరియు బీచెస్లో ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ ఈవెంట్స్ కోసం ప్రత్యేకంగా ఫీల్డ్ టీమ్స్ని కూడా ఎస్సైన్ చేయడం జరిగింది. రియాద్ సెక్రెటేరియట్, అనుబంధ మునిసిపాలిటీలు 266 ఈవెంట్స్ నిర్వహించడం జరిగింది. మదీనా సెక్రెటేరియట్ 115 ఈవెంట్స్ నిర్వహించగా, తైఫ్ సెక్రెటేరియట్ 33 ఈవెంట్స్ని నిర్వహించింది. మిగతా సెక్రెటేరియట్స్ కూడా పెద్ద యెత్తున ఈవెంట్స్ నిర్వహించి, ప్రజల్ని ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్