ఏపీతో కలిసి పని చేసేందుకు సిద్ధం అంటున్న సింగపూర్
- July 17, 2019అమరావతి: ఆంధ్రప్రదేశ్తో కలిసి పనిచేసేందుకు సింగపూర్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ దేశ కాన్సుల్ జనరల్ పాంగ్కాక్ పేర్కొన్నారు. పాంగ్కాక్ బృందం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డితో భేటీ అయింది. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి మాట్లాడుతూ...రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు, పారదర్శక విధానాలు తమ వద్ద ఉన్నాయన్నారు. కాగా, రాష్ట్ర సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియాతోనూ పాంగ్ భేటీ అయి రాజధానిపై చర్చించారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి