18 మంది ఇండియన్స్ని అరెస్ట్ చేసిన ఇరాన్
- July 20, 2019అరేబియన్ గల్ఫ్లో ఇరాన్ సీజ్ చేసిన ఆయిల్ ట్యాంకర్కి సంబంధించి 18 మంది ఇండియన్లతోపాటు, పలువురు ఫిలిప్పీన్ క్రూని విడిపించేందుకు ఇండియా అలాగే ఫిలిప్పీన్ ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. భారత విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి రవీష్ కుమార్ మాట్లాడుతూ, ఇరాన్ ప్రభుత్వంతో తమ డిప్లమాట్స్ చర్చలు ప్రారంభించారనీ, 18 మంది ఇండియన్ క్రూ విడుదలకు ప్రయత్నిస్తున్నారనీ పేర్కొన్నారు. మనీలా డిపార్ట్మెంట్ ఆఫారిన్ ఎఫైర్స్ కూడా తమ దేశ అంబాసిడర్లు ఇరాన్ అథారిటీస్తో చర్చలు కొనసాగిస్తున్నారని తెలిపింది. క్రూ సిబ్బందికి గాయాలపై ఎలాంటి సమాచారం లేదని ఫిలిప్పీన్ ఫారిన్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ సరాహ్ లౌ అరియోలా చెప్పారు.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం