300 మందికి పైగా వలసదారుల అరెస్ట్
- July 23, 2019మస్కట్: మస్కట్ గవర్నరేట్ పరిధిలో సుమారు 300 మంది వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. రెసిఎన్సీ మరియు లేబర్ చట్టాల ఉల్లంఘన నేపథ్యంలో వీరిని అరెస్ట& చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. మొత్తం 321 మంది వలసదారుల్ని అరెస్ట్ చేశామనీ, ఇందులో వివిధ దేశాలకు చెందినవారున్నారనీ, అరెస్టయినవారిలో 12 మంది మహిళలు కూడా వున్నారని అధికారులు పేర్కొన్నారు. లేబర్ మరియు రెసిడెన్సీ చట్టాల్ని వీరు ఉల్లంఘించారనీ, అరెస్ట్ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. కాగా, మరో ఘటనలో రాయల్ ఒమన్ పోలీస్ 15 మంది మహిళల్ని ఇమ్మోరల్ యాక్ట్స్కి పాల్పడుతున్నందున అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు