బహ్రెయిన్లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ
- August 09, 2019బహ్రెయిన్:భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహ్రెయిన్లో పర్యటించనున్నారు. బహ్రెయిన్లోని భారతీయ జనతా పార్టీ మద్దతుదారులకు ఈ విషయమై పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన సమాచారం అందినట్లు తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెలాఖరులో లేదంటే సెప్టెంబర్ మొదటి వారంలో నరేంద్ర మోడీ, బహ్రెయిన్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. భారత దేశ ప్రధానిగా రెండో సారి అవకాశం దక్కించుకున్న నరేంద్ర మోడీ రాక కోసం బహ్రెయిన్లోని బీజేపీ మద్దతుదారులతోపాటు, భారతీయులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత
- తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
- తెలంగాణ: వడదెబ్బకు ఐదుగురు మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త
- తెలంగాణలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ.. ఏర్పాట్లు పూర్తి