ఫర్వానియాలో రెస్టారెంట్స్ మూసివేత
- August 10, 2019కువైట్ సిటీ: ఫర్వానియా మునిసిపాలిటీకి చెందిన ఎమర్జన్సీ టీమ్, కమర్షియల్ షాప్లు మరియు రెస్టారెంట్స్పై ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్ని నిర్వహించింది. ఫర్వానియా ప్రాంతంలో జరిగిన ఈ తనిఖీల్లో భాగంగా పలు రెస్టారెంట్స్ని మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మనుషులు తినడానికి ఏమాత్రం పనికిరాని ఆహార పదార్థాల్ని ఇక్కడ తయారు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు, వాటిని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పలు రెస్టారెంట్స్కి మూసివేత ఆదేశాలు జారీ చేశారు. ఇన్స్పెక్టర్స్ టీమ్ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూనే వుంటుందనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహార నిబంధనలు పాటించాలని అధికారులు రెస్టారెంట్ల నిర్వాహకుల్ని హెచ్చరించారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్