కువైట్ లో ఘనంగా జరిగిన 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుక
- August 15, 2019కువైట్:ఆగస్ట్ 15 ఇండియన్ ఎంబస్సీ కువైట్ లో 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుక ఘనంగా జరిగింది అంబాసిడర్ కే జీవసాగర్ మహాత్మునికి పూలమాల వేసి నివాళులు అర్పించి జెండా ఎగురవేశారు తర్వాత రాష్ట్రపతి సందేశాన్ని చదివి వినిపించి కువైట్ లో వున్న భారతీయుల గురించి ఉద్దేశిస్తూ మీకు ఏ కష్టం వచ్చినా సహకరించడానికి ఎంబస్సీ ముందువుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భారతీయులందరికీ వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాట్లు చేశారు. ఇందులో ముఖ్యంగా మన తెలుగుసేవా సంఘాలు ముందు వరుసలో వున్నాయి.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం