రాకేష్ మరింగంటికి భారత సేవా రత్న పురస్కారం
- August 23, 2019హైదరాబాద్:యూ.ఏ.ఈ లో సంగీత రంగంలో విశేష సేవలందిస్తోన్న రాకేష్ మరింగంటికి భారత సేవా రత్న పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని రాకేష్ మరింగంటి అందుకున్నారు. హైద్రాబాద్లోని యువ ఆర్ట్స్ థియేటర్ నేతృత్వంలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేసారు.ఎన్టీఆర్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది.దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు సతీమణి నందమూరి లక్ష్మీ పార్వతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి