యూఏఈలో రుపే కార్డుని ఆవిష్కరించి ఉపయోగించిన ప్రధాని నరేంద్ర మోడీ
- August 24, 2019అబుధాబి:ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూఏఈలో రుపే కార్డుని ఆవిష్కరించారు. అబుధాబిలోని ఎమిరేట్స ప్యాలెస్లో రుపే కార్డు ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. గల్ఫ్లో యూఏఈ ఈ ఘనతను సాధించిన తొలి దేశంగా రికార్డులకెక్కింది. యూఏఈలోని 21 బిజినెస్ గ్రూప్స్ రుపే కార్డుని అనుమతించనున్నాయి. ఇండియన్ స్వీట్స్ని కొనుగోలు చేసేందుకు నరేంద్ర మోడీ తన రుపే కార్డుని తొలిసారిగా యూఏఈలో వినియోగించి, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇదిలా వుంటే, యూఏఈకి ప్రతి యేటా 3 మిలియన్ ఇండియన్ టూరిస్టులు వస్తుంటారు. రుపే కార్డు అమల్లోకి రావడంతో వారందరికీ మేలు కలుగుతుందని భావిస్తున్నారు. మాస్టర్, వీసా కార్డుల్లానే రుపే కార్డు అతి పెద్ద పేమెంట్ గేట్ వేగా సేవలు అందిస్తోంది. స్వదేశీ కార్డుగా రుపేకి ఇండియాలో విపరీతమైన క్రేజ్ వున్న విషయం తెల్సిందే.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!