23 శాతం పెరిగిన వలసదారుల రెమిటీస్
- August 24, 2019కువైట్: బ్యాంక్ డేటా వెల్లడించిన వివరాల ప్రకారం కువైట్లో 23 శాతం పెరుగుదల రెమిటీస్లో నమోదయ్యిందని తెలుస్తోంది. 2019 తొలి అర్థ భాగంలో 8.6 బిలియన్ డాలర్ల రెమిటీస్ నమోదయ్యాయి. 2018 తొలి అర్థ భాగంలో ఇది 7 బిలియన్ డాలర్లుగా వుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ వెల్లడించిన వివరాల ప్రకారం తొలి క్వార్టర్తో పోల్చితే రెండో క్వార్టర్లో 15 శాతం అదనంగా నమోదయ్యిందని అర్థమవుతోంది. కువైట్లో 3.4 మిలియన్ వలసదారులు వర్క్ ఫోర్స్గా వున్నారు. కువైట్ జనాభాలో ఇది 70.5 శాతం. ఆసియా కమ్యూనిటీ ఇందులో సింహభాగం వుంది.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ