సోషల్ మీడియా యూజర్స్ ను హెచ్చరించిన యూఏఈ..!!
- March 17, 2025
యూఏఈ: సోషల్ మీడియా వినియోగదారులు జాతీయ విలువలను, గౌరవం, సహజీవనం యొక్క సూత్రాలను నిలబెట్టాలని నేషనల్ మీడియా ఆఫీస్ (NMO) స్పష్టం చేసింది. బాధ్యతాయుతమైన డిజిటల్ ప్రవర్తన ప్రాముఖ్యతను పునరుద్ఘాటించింది. సోషల్ మీడియా వినియోగదారుల చట్టపరమైన, నైతిక బాధ్యతలను వివరించింది. జాతీయ చిహ్నాలు, ప్రజా ప్రముఖులు లేదా స్నేహపూర్వక దేశాలు, వారి సమాజాలను అగౌరవపరిచే కంటెంట్కు వ్యతిరేకంగా హెచ్చరించింది. ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
ప్లాట్ఫారమ్లలో కంటెంట్ను షేర్ చేసేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సోషల్ మీడియా వినియోగదారులను కోరింది. అదే సమయంలో అధికారిక మార్గాల ద్వారా అభ్యంతరకరమైన లేదా సమ్మతి లేని కంటెంట్ను నివేదించాలని సూచించింది. యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి , దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ నిర్దేశించిన మార్గదర్శకాలను కూడా ఈ కార్యాలయం హైలైట్ చేసింది. ఇందులో యూఏఈ ఆలోచనలు, సంస్కృతులు, సమాజాలతో సానుకూలంగా ఉండటం వంటివి ఉన్నాయి.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







