పురావస్తు స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తి.. జరిమానా విధించిన కోర్టు..!!
- March 19, 2025
రియాద్: పురాతన వస్తువులు, మ్యూజియంలు, పట్టణ వారసత్వ చట్టాన్ని ఉల్లంఘించినందుకు సౌదీ పౌరుడికి జరిమానా విధించాలని తూర్పు ప్రావిన్స్లోని క్రిమినల్ కోర్టు తీర్పు జారీ చేసింది. తూర్పు ప్రావిన్స్లోని అల్-నైరియా గవర్నరేట్లోని అల్-దువైమిన్ 3 పురావస్తు స్థలాన్ని ఆక్రమించడం ద్వారా అతడు చట్టాన్ని ఉల్లంఘించిచాడని పేర్కొన్నారు. ఇందుకు గాను హెరిటేజ్ కమిషన్ సదరు సిటిజన్ ను అరెస్టు చేసింది. అతన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసింది. అనంతరం అన్ని వివరాలను సమీక్షించిన కోర్టు.. జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్









