50,000 దిర్హామ్లకు పైగా స్వాధీనం..107 మంది బెగ్గర్స్ అరెస్టు..!!
- March 19, 2025
షార్జా: ఈ సంవత్సరం రమదాన్ సందర్భంగా భిక్షాటనపై నిర్వహించిన భారీ దాడిలో షార్జా పోలీసులు 107 మంది వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుండి 50,000 దిర్హామ్లకు పైగా స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో 87 మంది పురుషులు, 20 మంది మహిళలు ఉన్నారని అధికార యంత్రాంగం తెలిపింది. 'బెగ్గింగ్ నేరం, దానం ఒక బాధ్యత' అనే శీర్షికతో నిర్వహించిన అవగాహన ప్రచారంలో భాగంగా జరిగిన ఈ ఆపరేషన్, ప్రజల సానుభూతి ఆధారంగా జరిగే దోపిడీని అరికట్టడంతోపాటు నిజమైన అవసరం ఉన్నవారికి విరాళాలను మళ్లించడం లక్ష్యంగా పెట్టుకుందని స్పెషల్ టాస్క్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ ఒమర్ అల్ గజల్ తెలిపారు. ప్రత్యేక హాట్లైన్ నంబర్లు (901) మరియు (80040) ద్వారా బెగ్గర్స్ కు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేయాలని కోరారు.
తాజా వార్తలు
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయం పై సీఎం రేవంత్ ని అభినందించిన ఎంపీలు
- మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులకు అవకాశం
- 10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్
- ఉర్దూ అకాడమీ వారోత్సవాలు: మంత్రి ఫరూక్
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
- వెదర్ అలెర్ట్..ఖతార్ లో భారీ వర్షాలు..!!







