50,000 దిర్హామ్లకు పైగా స్వాధీనం..107 మంది బెగ్గర్స్ అరెస్టు..!!
- March 19, 2025
షార్జా: ఈ సంవత్సరం రమదాన్ సందర్భంగా భిక్షాటనపై నిర్వహించిన భారీ దాడిలో షార్జా పోలీసులు 107 మంది వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుండి 50,000 దిర్హామ్లకు పైగా స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో 87 మంది పురుషులు, 20 మంది మహిళలు ఉన్నారని అధికార యంత్రాంగం తెలిపింది. 'బెగ్గింగ్ నేరం, దానం ఒక బాధ్యత' అనే శీర్షికతో నిర్వహించిన అవగాహన ప్రచారంలో భాగంగా జరిగిన ఈ ఆపరేషన్, ప్రజల సానుభూతి ఆధారంగా జరిగే దోపిడీని అరికట్టడంతోపాటు నిజమైన అవసరం ఉన్నవారికి విరాళాలను మళ్లించడం లక్ష్యంగా పెట్టుకుందని స్పెషల్ టాస్క్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ ఒమర్ అల్ గజల్ తెలిపారు. ప్రత్యేక హాట్లైన్ నంబర్లు (901) మరియు (80040) ద్వారా బెగ్గర్స్ కు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేయాలని కోరారు.
తాజా వార్తలు
- భారత్ కో జానియే క్విజ్కు ముగియనున్న గడువు..!!
- సౌదీలో ఐబెక్స్ను వేటాడిన వ్యక్తి అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో రెండు రోజుల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్..!!
- సలాలాలో ఒమన్ ట్రెడిషనల్ గేమ్స్ సీజన్ 2026 ప్రారంభం..!!
- భోగాపురం నుంచి తొలిరోజు 31 విమాన సర్వీసులు
- కొలంబియా భూకంప బాధితులకు యూఏఈ భారీ సాయం..!!
- ఖతార్లో వినియోగదారుల భద్రతకు పెద్దపీట..!!
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం







