ఇఫ్తార్ విందుకు వెళ్తుండగా ప్రమాదం..ముగ్గురు యువకులు మృతి..!!
- March 19, 2025
యూఏఈ: మార్చి 17న సాయంత్రం వాడి అల్ హెలోలో జరిగిన విషాదకరమైన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఎమిరాటీ యువకులు ప్రాణాలు కోల్పోయారు. అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని, వాహనం అనేకసార్లు బోల్తా పడి లోయలో పడటంతో మంటలంటుకున్నాయని పోలీసులు తెలిపారు. మృతులంగా 15 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల వారని పేర్కొన్నారు. ఇఫ్తార్ విందుకు స్నేహితుడి ఇంటికి వెళుతుండగా ప్రమాదం జరిగిందని షార్జా పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా రమదాన్ సమయంలో ఇఫ్తార్కు ముందు చాలా మంది తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి వేగంగా వెళతారని, ముఖ్యంగా యువ డ్రైవర్లు రోడ్లపై జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు









