భారతదేశంలో గురువారం జరుపుకోనున్న ఈద్-ఉల్-ఫితర్
- July 05, 2016
ముస్లింల పవిత్ర పండగ రంజాన్ సందర్భంగా దిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు జులై 7 గురువారం రోజున సెలవు దినంగా ప్రకటించారు. తొలుత జులై 6న ఈ సెలవును ప్రకటించగా.. దిల్లీ వ్యాప్తంగా ముస్లింలు గురువారం రంజాన్ వేడుకలు జరపుకోనున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు కూడా అదే రోజున సెలవు ఇస్తున్నట్లు పర్సనల్ అండ్ ట్రయినింగ్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.
కాగా.. దిల్లీ మినహా మిగతా ప్రాంతాల్లోని కార్యాలయాలు మాత్రం.. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయించిన తేదీ ఆధారంగా.. అక్కడి ఉద్యోగుల కమిటీ లేదా కార్యాలయ అధికారులు సెలవు దినాన్ని ప్రకటిస్తారని సదరు డిపార్ట్మెంట్ పేర్కొంది. అయితే స్టాక్ మార్కెట్లు మాత్రం బుధవారం సెలవుదినంగా నిర్ణయించాయి.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









