ఒమన్ లో 577 మంది ఖైదీలకు క్షమాపణలు..హీజ్ మెజెస్టి ఉత్తర్వులు..!!

- March 29, 2025 , by Maagulf
ఒమన్ లో 577 మంది ఖైదీలకు క్షమాపణలు..హీజ్ మెజెస్టి ఉత్తర్వులు..!!

మస్కట్: ఈద్ అల్-ఫితర్ సందర్భంగా వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు సుప్రీం కమాండర్ హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ ప్రత్యేక క్షమాపణలు జారీ చేశారు. రాయల్ ఒమన్ పోలీసుల ప్రకారం.. పౌరులు,  విదేశీయులు అయిన 577 మంది ఖైదీలకు రాజ క్షమాభిక్ష లభించింది. హిజ్ మెజెస్టి ది సుల్తాన్ ద్వారా రాజ క్షమాపణ 1446 AH ఈద్ అల్-ఫితర్ సందర్భంగా..  వారి కుటుంబాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com