ఒమన్ లో 577 మంది ఖైదీలకు క్షమాపణలు..హీజ్ మెజెస్టి ఉత్తర్వులు..!!
- March 29, 2025
మస్కట్: ఈద్ అల్-ఫితర్ సందర్భంగా వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు సుప్రీం కమాండర్ హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ ప్రత్యేక క్షమాపణలు జారీ చేశారు. రాయల్ ఒమన్ పోలీసుల ప్రకారం.. పౌరులు, విదేశీయులు అయిన 577 మంది ఖైదీలకు రాజ క్షమాభిక్ష లభించింది. హిజ్ మెజెస్టి ది సుల్తాన్ ద్వారా రాజ క్షమాపణ 1446 AH ఈద్ అల్-ఫితర్ సందర్భంగా.. వారి కుటుంబాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







