2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- November 09, 2025
రియాద్: చరిత్రలో తొలిసారిగా 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ సందర్భంగా సుప్రీం కౌన్సిల్ ఫర్ యూత్ అండ్ స్పోర్ట్స్ (SCYS) మొదటి డిప్యూటీ చైర్మన్, బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ ఖలీద్ బిన్ హమద్ అల్ ఖలీఫా, కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా మరియు ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫాలకు ధన్యవాదాలు తెలిపారు.ఈ విజయం బహ్రెయిన్ క్రీడా పురోగతిని ముందుకు తీసుకెళ్లడంలో మద్దతుగా నిలుస్తుందని తెలిపారు.
బహ్రెయిన్కు ఆతిథ్య హక్కులు దక్కేందుకు సహకిరంచిన హెచ్ హెచ్ షేక్ ఖలీద్ బిన్ హమద్ అరబ్ జాతీయ ఒలింపిక్ కమిటీల యూనియన్ జనరల్ అసెంబ్లీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆరవ ఇస్లామిక్ సాలిడారిటీ గేమ్స్ను నిర్వహించడంలో మరియు క్రీడా విజయాల రికార్డును కొనసాగించడంలో సౌదీ అరేబియా విజయం సాధించాలని హెచ్ హెచ్ షేక్ ఖలీద్ బిన్ హమద్ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









