2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- November 09, 2025
రియాద్: చరిత్రలో తొలిసారిగా 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ సందర్భంగా సుప్రీం కౌన్సిల్ ఫర్ యూత్ అండ్ స్పోర్ట్స్ (SCYS) మొదటి డిప్యూటీ చైర్మన్, బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ ఖలీద్ బిన్ హమద్ అల్ ఖలీఫా, కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా మరియు ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫాలకు ధన్యవాదాలు తెలిపారు.ఈ విజయం బహ్రెయిన్ క్రీడా పురోగతిని ముందుకు తీసుకెళ్లడంలో మద్దతుగా నిలుస్తుందని తెలిపారు.
బహ్రెయిన్కు ఆతిథ్య హక్కులు దక్కేందుకు సహకిరంచిన హెచ్ హెచ్ షేక్ ఖలీద్ బిన్ హమద్ అరబ్ జాతీయ ఒలింపిక్ కమిటీల యూనియన్ జనరల్ అసెంబ్లీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆరవ ఇస్లామిక్ సాలిడారిటీ గేమ్స్ను నిర్వహించడంలో మరియు క్రీడా విజయాల రికార్డును కొనసాగించడంలో సౌదీ అరేబియా విజయం సాధించాలని హెచ్ హెచ్ షేక్ ఖలీద్ బిన్ హమద్ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







