2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- November 09, 2025
రియాద్: చరిత్రలో తొలిసారిగా 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ సందర్భంగా సుప్రీం కౌన్సిల్ ఫర్ యూత్ అండ్ స్పోర్ట్స్ (SCYS) మొదటి డిప్యూటీ చైర్మన్, బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ ఖలీద్ బిన్ హమద్ అల్ ఖలీఫా, కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా మరియు ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫాలకు ధన్యవాదాలు తెలిపారు.ఈ విజయం బహ్రెయిన్ క్రీడా పురోగతిని ముందుకు తీసుకెళ్లడంలో మద్దతుగా నిలుస్తుందని తెలిపారు.
బహ్రెయిన్కు ఆతిథ్య హక్కులు దక్కేందుకు సహకిరంచిన హెచ్ హెచ్ షేక్ ఖలీద్ బిన్ హమద్ అరబ్ జాతీయ ఒలింపిక్ కమిటీల యూనియన్ జనరల్ అసెంబ్లీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆరవ ఇస్లామిక్ సాలిడారిటీ గేమ్స్ను నిర్వహించడంలో మరియు క్రీడా విజయాల రికార్డును కొనసాగించడంలో సౌదీ అరేబియా విజయం సాధించాలని హెచ్ హెచ్ షేక్ ఖలీద్ బిన్ హమద్ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







