ఒసాకా ఎక్స్పో 2025.. ఒమాన్ ఇంటరాక్టివ్ పెవిలియన్..!!
- April 12, 2025
మస్కట్: ఒసాకా ఎక్స్పో 2025.. ఈ ప్రపంచ ప్రదర్శన ఏప్రిల్ 13 నుండి అక్టోబర్ 13 వరకు జపాన్ నగరంలో నిర్వహిస్తున్నారు. ఇది "మన జీవితాల కోసం భవిష్యత్తు సమాజాలను రూపొందించడం" అనే థీమ్తో నిర్వహిస్తున్నారు. ఒమన్తో సహా 155 కంటే ఎక్కువ దేశాలు ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి.
ఎక్స్పో 2025 ఒసాకాలో "ఒమన్ - విస్తరించిన లింక్లు" అనే థీమ్తో ఒమన్ పెవిలియన్ ఏర్పాటలవుతోంది. ఈ పెవిలియన్ నీరు, భూమి, కమ్యూనికేషన్, పర్యాటకం, పెట్టుబడి అవకాశాలు, సాంస్కృతిక గుర్తింపు, అంతర్జాతీయ సంబంధాలు వంటి కీలక రంగాలను ప్రదర్శించే 33 కంటే ఎక్కువ ఈవెంట్లను కలిగి ఉంది. ఎక్స్పో 2025 ఒసాకా ప్రపంచవ్యాప్తంగా సుమారు 28.2 మిలియన్ల సందర్శకులను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..







