ఒసాకా ఎక్స్పో 2025.. ఒమాన్ ఇంటరాక్టివ్ పెవిలియన్..!!
- April 12, 2025
మస్కట్: ఒసాకా ఎక్స్పో 2025.. ఈ ప్రపంచ ప్రదర్శన ఏప్రిల్ 13 నుండి అక్టోబర్ 13 వరకు జపాన్ నగరంలో నిర్వహిస్తున్నారు. ఇది "మన జీవితాల కోసం భవిష్యత్తు సమాజాలను రూపొందించడం" అనే థీమ్తో నిర్వహిస్తున్నారు. ఒమన్తో సహా 155 కంటే ఎక్కువ దేశాలు ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి.
ఎక్స్పో 2025 ఒసాకాలో "ఒమన్ - విస్తరించిన లింక్లు" అనే థీమ్తో ఒమన్ పెవిలియన్ ఏర్పాటలవుతోంది. ఈ పెవిలియన్ నీరు, భూమి, కమ్యూనికేషన్, పర్యాటకం, పెట్టుబడి అవకాశాలు, సాంస్కృతిక గుర్తింపు, అంతర్జాతీయ సంబంధాలు వంటి కీలక రంగాలను ప్రదర్శించే 33 కంటే ఎక్కువ ఈవెంట్లను కలిగి ఉంది. ఎక్స్పో 2025 ఒసాకా ప్రపంచవ్యాప్తంగా సుమారు 28.2 మిలియన్ల సందర్శకులను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- రష్యా అధ్యక్షుడి నుంచి బహ్రెయిన్ రాజుకు ఫోన్ కాల్
- బ్లాక్ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత
- సౌదీ, బహ్రెయిన్ పాలకులకు మోదీ ఫోన్
- ఇరాన్ పై దాడుల నిర్ణయంతో ట్రంప్ పై అమెరికాలో రాజకీయ వివాదం
- దుబాయ్ ఎయిర్పోర్ట్స్లో పరిమిత విమానాల పునఃప్రారంభం
- జల్లికట్టు పోటీల్లో విషాదం ముగ్గురు మృతి..76 మందికి పైగా గాయాలు
- ఏసీ బస్సు లో టికెట్ ధరలు తగ్గింపు
- అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!
- ఒమన్ పై అల్పపీడన ద్రోణి ప్రభావం..!!









